తిరుపతి రూట్ కి కూడా బస్ సౌకర్యం కల్పించడం తో కిక్కిరిసిన ప్రయాణికులు
అధిక సంఖ్యలో కిటకిటలాడుతున్న మచిలీపట్నం ఆర్ టి సి బస్ స్టాండ్
గమ్యస్థానాలకు చేరాలి అన్న అతృతతో కారోనా ని మరిచి సామాజిక దూరాన్ని పాటించక
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని మచిలీపట్నం ప్రయాణికులు.
