NewsGeneral నేటి నుంచి విదేశాల్లో ఉన్నవారు ఏపీకి రానున్నారు.. By Staff - May 11, 2020 0 587 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp విదేశాల నుంచి వచ్చినవారందరూ క్వారంటైన్కు తరలించనున్నారు. విమానాశ్రయం నుంచి ఉచిత బస్సుల్లో ఇంటికి చేరేవరకు ట్రాకింగ్ చేయనున్నారు. అలాగే ఏపీలో నేటి నుంచి అన్ని దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు కొనసాగించే అవకాశం ఉంది. Share this:TwitterFacebookLike this:Like Loading...