మున్సిపల్ శాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల తో టెలీ కాన్ఫరెన్స్…

0
775


కరోనా వ్యాధి విపత్తును నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పట్టణాల్లో పని చేసే ఉపాధ్యాయులు సహకరించవలసిందిగా కోరారు.
చేసిన సూచనలు అంగీకరించారు..

*50 సంవత్సరాలు దాటిన మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈ డ్యూటీల నుంచి మినహాయింపు.

*అలాగే 50 సం. లోపు ఉన్న వారు ఈ డ్యూటీ లో పూర్తిగా అందరూ పాల్గొనాలని కోరారు.

* పిహెచ్ సి ,బ్లైండ్, దీర్ఘకాలిక అనారోగ్యం, గర్భిణీ స్త్రీలు, ఫీడింగ్ మదర్స్ కు మినహాయింపు.

*మున్సిపల్ ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉన్నారో అదే మున్సిపాలిటీలో డ్యూటీలు చేయుటకు అక్కడ మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్ చేయవచ్చని తెలిపారు.
*ఈ డ్యూటీలో ఉన్న వారికి పోలీసు పర్మిషన్ కోసం ప్రత్యేకమైన పాసు, మాస్కులు, రక్షణ పరికరములు ఇస్తారు.

*డ్యూటీ ఉదయం/ సాయంత్రం గాని ఏదో ఒక పూట మాత్రమే ఉంటుంది.
* 50 సం.లు దాటిన ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా వస్తే
డ్యూటీ లో నియమిస్తారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here