NewsSports పోలీస్ క్రికెట్ టోర్నమెంట్… By Staff - February 3, 2020 0 1948 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఎస్పీ లెవెన్, జర్నలిస్ట్ వారియర్స్ జట్ల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.