దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్లలో ఏప్రిల్ 20 నుంచి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది కేంద్రం.
దీనిపై రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో.. భారత్లోని విదేశీయుల వీసాల గడువునూ పొడిగించింది.
