త్రాగునీటి సరఫరాకు అంతరాయం

0
756

ఈ నెల 23,24 తేదీల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు నగరపాలక సంస్థ శివరామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తటాకటూరు ఏసెస్ ట్యాంక్ నుంచి మచిలీపట్టణం వచ్చే పంపింగ్ మెయిన్ లైన్ ఇంటర్ కనెక్షన్ కు మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో శని,ఆదివారాల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని,ప్రజలు గమినించి సహకరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here