టుడే న్యూస్ అప్డేట్స్..ఆంధ్రప్రదేశ్‌..

0
742

► ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరింది.

► ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

►కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు.

► ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు.

► నేటి నుంచి గర్భిణులకు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు..

► స్లాట్‌ల వారీగా గర్భిణులకు, చిన్నారులకు టీకాలు వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశించారు..

► పొదుపు సంఘాల మహిళలచేత..  కరోనా మాస్క్‌ల తయారీ..

► నేటి నుంచి మాస్క్‌ల తయారీ ప్రారంభం కానుంది..

► 9 రోజుల్లో 16 కోట్ల మాస్క్‌ల తయారీకి కార్యచరణ..

► వైఎస్సార్‌ బీమా కింద నేటి నుంచి సెర్ప్‌ చెల్లింపులు

Leave a Reply