కరోనా ప్రభావంతో 13 జిల్లాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తితిదే.. జిల్లాకు కోటి రూపాయలను ప్రకటించింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 20వ తేదీ నుంచి లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో… ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమలలో పలు పనులను పూర్తిచేసేందుకు ప్రణాలిక రూపొందిస్తున్నామన్నారు.
