కోలవెన్ను రామకోటేశ్వరరావు, (1894- 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకులు.ఇతను బందరు నుండి వెలువడిన 'త్రివేణి' అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు .
👉కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మన్ పథకం ద్వారా కానిపర్తి గ్రామానికి చెందిన రైతులందరికీ రెండు వేల రూపాయల చొప్పున నిన్న,నేడు వారి ఖాతాలో జమ చేసినట్లు అధికారులు...
నిత్యావసర సరకుల ధరలు పెంచి విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసు కుంటాం. అలాంటి సంఘటనలు ఉంటే ప్రజలు నేరుగా టోల్ఫ్రీ నెంబరు 1902 ఫోన్ చేయవచ్చు. నిత్యావసరాల కోసం ప్రజలు...
మచిలీపట్నం స్టేషన్ పరిధిలో విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారి వివరాలను తెలియజే యాలని ఎస్ఐ డి. రాజేష్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాస్పోర్మ నెంబర్లు ఎల్ 2050050,...
*కోవిడ్–19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్...
ఆర్టీజీఎస్ ద్వారా జమ చేసిన విరాళానికి సంబంధించిన వివరాలను సీఎం వైయస్.జగన్ గారికి అందజేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాధ్ రెడ్డి
జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో బందరు విద్యార్ధులు తమ ప్రతిభన ప్రదర్శించారు. కన్యాకుమారి వద్ద ఉన్న నాగర్కోయల్లో ఆరు రాష్ట్రాల క్రీడాకారులకు కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మచిలీపట్నం...
ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఎస్పీ లెవెన్, జర్నలిస్ట్ వారియర్స్ జట్ల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఇరు జట్ల...