NewsBusiness ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేత… By Staff - April 15, 2020 0 286 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp ఏపీలో మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలివేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. లాక్డౌన్ పొడిగింపుతో సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు నగదును వెనక్కి ఇవ్వనున్నట్టు తెలిపింది. Share this:TwitterFacebookLike this:Like Loading...